మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్నగర్- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు. ఈ మేరకు శుక్రవారం రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారి చేశారు. కాగజ్నగర్ నుండి ఉదయం 5:30 బయలు దేరి 10 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. మళ్ళీ వరంగల్ నుండి మధ్యాహ్నం12 గంటలకు బయలు దేరి సాయంత్రం 4 గంటలకు కాగజ్నగర్ చేరుకుంటుంది. మేడారం వెళ్ళే భక్తులకు ఈ ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-9.13.45-AM.jpeg)