![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-25-at-18.36.37.jpeg)
Similar Posts
![ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-09-at-4.30.20-PM.jpeg)
ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!
TEJA NEWS ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!తాజాగా బీహార్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర నేరాలకు పాల్పడి సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన అశోక్ మహతో (56) ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను సంప్రదించారు. పెళ్లి చేసుకుంటే భార్యకు టికెట్ ఇస్తామని లాలూ సూచించారు. అతను 56 ఏళ్ల వయసులో 46 ఏళ్ల అనితను వివాహం చేసుకున్నాడు….
![శ్రీ భగలాముఖి శక్తిపీఠంలోప్రత్యేక పూజలు..](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-23-at-2.56.53-PM-768x512.jpeg)
శ్రీ భగలాముఖి శక్తిపీఠంలోప్రత్యేక పూజలు..
TEJA NEWS ఎంపీ అభ్యర్థి మధు ని సన్మానించిన ట్రస్ట్ శివంపేటలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారిని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మధు ని ట్రస్టు సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, INTUC జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్…
![పీఎస్ఎల్వీ-సీ58 కౌంట్డౌన్ స్టార్ట్ చేసిన ఇస్రో](https://tejanews.co.in/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-31-at-12.58.00-PM-768x433.jpeg)
పీఎస్ఎల్వీ-సీ58 కౌంట్డౌన్ స్టార్ట్ చేసిన ఇస్రో
TEJA NEWS న్యూ ఇయర్ అదిరిపోవాల్సిందే.. పీఎస్ఎల్వీ-సీ58 కౌంట్డౌన్ స్టార్ట్ చేసిన ఇస్రో.. సైకిల్ మీద శాటిలైట్స్ తీసుకుని వెళ్లి ప్రయోగాలను చేసే స్టేజ్ నుంచి నేడు చంద్రుడి మీద అతి సునాయాసంగా అడుగు పెట్టె స్టేజ్ కు చేరుకుంది భారత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. ప్రపంచ దేశాల అవహేనలను ఎదుర్కొంటూ.. ఆటుపోట్లను తట్టుకుని తన ప్రయోగాలతో భారత దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేశారు శాస్త్రవేత్తలు. గగన సీమలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న…
![డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-15.15.43.jpeg)
డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య
TEJA NEWS డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్కు అప్పగించాలని వక్కలిగ వర్గానికి చెందిన మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి చెప్పారు. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య సమక్షంలోనే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డీకే కూడా వక్కలిగ వర్గమే. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Post Views:…
![ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్.. కేసు నమోదు](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-08-at-2.21.52-PM-768x1014.jpeg)
ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్.. కేసు నమోదు
TEJA NEWS మహారాష్ట్ర – ఖడక్వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్పర్సన్, ఎన్సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్పై సింహగడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. Post Views: 27 TEJA NEWS
![ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-12-at-7.05.25-AM-768x432.jpeg)
ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ
TEJA NEWS ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ శివ శంకర్. చలువాది దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్ జబువాలో మోదీ భారీ రోడ్షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్ కూడా హాజరయ్యారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం సాధిస్తుందన్నారు మోదీ. ఆదివాసీ ప్రాంతాలపై ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు…