![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-27-at-18.48.11-1.jpeg)
Similar Posts
![2024: దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటింగ్లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు..](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-20-at-14.00.17-768x432.jpeg)
2024: దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటింగ్లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు..
TEJA NEWS దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ అమేథీ లోక్సభ స్థానం నుంచి మరోసారి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె…
![నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్](https://tejanews.co.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-13.23.37.jpeg)
నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్
TEJA NEWS నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్లోక్సభలో తన ప్రసంగంలోని కొన్ని అశాలను స్పీకర్ తొలగించడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ’మోడీ ఆయన ప్రపంచంలో సత్యాన్ని తుడిచివేయవచ్చు. కానీ రియాలిటీలో సాధ్యం కాదు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నిజమే మాట్లాడాను. ఇప్పుడు వాళ్లు కోరుకున్న అంశాలను తొలగించగలరు. కానీ నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది‘ అని రాహుల్ పేర్కొన్నారు Post Views: 11 TEJA NEWS
![రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: సీపీ](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-21-at-18.37.03-768x782.jpeg)
రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: సీపీ
TEJA NEWS Rave Party Entry Fee Rs.50 Lakhs: CP బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నంచేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీపైబెంగళూరు సీపీ దయానంద్ మాట్లాడుతూ…ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అనివెల్లడించారు. ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈపార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీనటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు.పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్చేశామని చెప్పారు….
![ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-07-at-9.16.56-PM.jpeg)
ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ
TEJA NEWS ఢిల్లీ కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరం.. మా రాష్ట్రం.. మా ట్యాక్స్ అంటున్నారు.. ఇదేం వితండవాదం..? ఒక నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా?. మా రాష్ట్రంలో బొగ్గు ఉంది…..
![ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-27-at-5.56.58-PM-768x481.jpeg)
ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం
TEJA NEWS AP CM YS Jagan : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్ బయలుదేరారు. బస్సు ప్రయాణం ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయనపల్లి, యరగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్…
![ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని భేటీ](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-22-at-10.57.06-768x718.jpeg)
ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని భేటీ
TEJA NEWS Prime Minister of Bangladesh met with Prime Minister Narendra Modi ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని భేటీ న్యూ ఢిల్లీ :ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు తెచ్చేందుకు ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇవాళ చర్చలు జరపనున్నారు. వివిధ రంగాలలో సహకారం కోసం ఇరుపక్షాల మధ్య అనేక ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఈ ఒప్పం దాలు రెండుదేశాల మధ్య అనేక రంగాల్లో సహకారా నికి దారి తీస్తాయి….