![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-02-at-12.42.36-PM.jpeg)
Similar Posts
![అందరం కలిసికట్టుగా పని చేద్దాం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-17-at-4.14.40-PM.jpeg)
అందరం కలిసికట్టుగా పని చేద్దాం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
TEJA NEWS పడుగుపాడులో వలసల పరంపరం, ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం పడుగుపాడు కాటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి,ఆధ్వర్యంలో 100 మంది కుటుంబాలతో టిడిపి ఆత్మీయ సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొనడం జరిగింది, మాట్లాడుతూ గ్రామాలకు గ్రామాలే స్వక్ష్యందంగా కదిలివచ్చి టిడిపికి మద్దతు తెలుపడం మార్పుకు సంకేతమన్నారు, పార్టీలో ముఖ్య నేతలతో అందరం కలిసికట్టుగా పనిచేయాలని ప్రతి ఒక్కరూ పార్టీకి ముఖ్యమేనని పాత నాయకులతో కొత్త…
![రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: AO సురేష్ బాబు](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-06-at-17.43.06-768x346.jpeg)
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: AO సురేష్ బాబు
TEJA NEWS Strict action if fake seeds are sold to farmers: AO Suresh Babu రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: AO సురేష్ బాబు శంకర్పల్లి: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని శంకర్పల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాలలో విత్తనాల నిల్వలను, స్టాక్ బోర్డులను పరిశీలించారు. ఏవో…
![యూపీఐ పేమెంట్స్లో ఇండియా టాప్](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-17-at-16.10.41.jpeg)
యూపీఐ పేమెంట్స్లో ఇండియా టాప్
TEJA NEWS యూపీఐ పేమెంట్స్లో ఇండియా టాప్డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇక ఈ మే తొలి 15రోజుల్లోనే రూ.10.70లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి. స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగే కొద్ది డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది. Post Views:…
![తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-24-at-3.22.00-PM-768x538.jpeg)
తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల
TEJA NEWS తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ . బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టిన మహిళలు. అధినేతకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు,శ్రేణులు, కార్యకర్తలు. తెలంగాణ భవన్ నుండి మిర్యాల గూడ బయలు దేరిన కేసీఆర్ Post Views: 25 TEJA NEWS
![కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని](https://tejanews.co.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-04-at-16.19.16-768x511.jpeg)
కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని
TEJA NEWS కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్.. జగిత్యాల :హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కల పరిశీలన.. డ్రైనేజి వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను, పరిశీలించి O.P. సేవలు, ఆన్ లైన్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసూతి సేవలను, వైద్య సేవలను మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని…
![వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-18-at-12.00.02.jpeg)
వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు
TEJA NEWS Wajedu Essaiga R. Responsibilities of Harish వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలుములుగు జిల్లా వాజేడు మండల ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై వెంకటేశ్వర రావును ములుగు ఎస్సైగా బదిలీ చేస్తూ ఐజి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ములుగు విఆర్ లో ఉన్న హరీశ్ ను వాజేడు ఎస్సైగా నియమించారు. ఈ మేరకు ఆయన భాద్యతలు స్వీకరించారు….