గన్‌తో కాల్చి, కత్తితో పొడిచి..కిరాతకంగా చంపేశారు

గన్‌తో కాల్చి, కత్తితో పొడిచి..కిరాతకంగా చంపేశారు

TEJA NEWS

మహారాష్ట్ర – ఇందాపూర్‌లో అవినాశ్ ధన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు రాగా, 6-7 మంది దుండగులు అతనిపై దాడి చేశారు. కుర్చీలో కూర్చున్న అతడిని వెనుక నుంచి వచ్చిన ఇద్దరు మొదట గన్‌తో కాల్చారు. అతడు కుప్పకూలగా మరో ఐదుగురు వచ్చి కత్తులతో క్రూరంగా నరికి చంపారు.

పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS