![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-15-at-1.01.32-PM.jpeg)
Similar Posts
![రైతు బాగుంటేనే దేశ ప్రగతి](https://tejanews.co.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-17.55.19-768x474.jpeg)
రైతు బాగుంటేనే దేశ ప్రగతి
TEJA NEWS మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు డిమాండ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రైతు బాగుంటేనే దేశం ప్రగతి పధం లో పయనిస్తుందని, కాంగ్రెస్ పాలనలో మళ్ళీ రాష్ట్రంలో ఆత్మ హత్యలు పెరిగాయని బి.ఆర్.ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధిర అసెంబీ నియోజకవర్గం లోని చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న…
![సూర్యాపేటలో ఎనిమిది కేజీల గంజాయి స్వాదినం ముగ్గురు వ్యక్తుల అరెస్ట్](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-20-at-15.40.04-768x432.jpeg)
సూర్యాపేటలో ఎనిమిది కేజీల గంజాయి స్వాదినం ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
TEJA NEWS Three persons arrested for possession of 8 kg ganja in Suryapet [17:16, 20/06/2024] SAKSHITHA NEWS: సూర్యాపేటలో ఎనిమిది కేజీల గంజాయి స్వాదినం ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ కేసు నమోదు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవి 8 కేజీల గంజాయి, గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక పల్సర్ బైక్ స్వాదీనం చేసుకున్న సూర్యాపేట పోలీసులు.[17:17, 20/06/2024] SAKSHITHA NEWS: సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : కోడిదల పవన్ కుమార్,మన్నె…
![ఇస్రోకు (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-07-at-9.58.29-PM-768x512.jpeg)
ఇస్రోకు (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది
TEJA NEWS ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. Post Views: 74 TEJA NEWS
![నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-18-at-1.32.51-PM-768x345.jpeg)
నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం
TEJA NEWS టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆధ్వర్యంలో ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో హయత్ నగర్, మాన్సూరాబాద్, నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి , మాజీ మంత్రి, ప్రస్తుత MLC పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు…..
![ఇక నుంచి ఆన్ లైన్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు](https://tejanews.co.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-03-at-13.02.11-768x618.jpeg)
ఇక నుంచి ఆన్ లైన్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు
TEJA NEWS ఇక నుంచి ఆన్ లైన్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు హైదరాబాద్ :తెలంగాణ ప్రజలు ఇక నుంచి సీఎం సహాయనిధి అప్లికేషన్స్ ఆన్ లైన్లోనే స్వీకరించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. సీఎం ఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహిం చాలని సీఎం రేవంత్ రెడ్డి, ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.దీనికోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఓ వెబ్ సైట్ ను ప్రత్యేకంగా రూపొందిం చారు. సాయంత్రం…
![బకాయిలు చెల్లించలేదని.. తహశీల్దార్ ఆఫీస్కు తాళం](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-06-at-21.05.20-768x767.jpeg)
బకాయిలు చెల్లించలేదని.. తహశీల్దార్ ఆఫీస్కు తాళం
TEJA NEWS జగిత్యాల జిల్లా మార్చి 06జగిత్యాల జిల్లా ఎండపల్లి తహశీల్దారు కార్యాలయా నికి భవన యజమాని ఈరోజు తాళం వేశారు. అద్దె బకాయిలు చెల్లించ లేదని యజమాని భూమేష్ ఆఫీస్కు తాళం వేశారు. కార్యాలయం ఏర్పాటు నుండి ఇప్పటి వరకు 3లక్షల 50వేలు చెల్లించ లేదని తెలిపారు. కనీసం కార్యాలయ సామాగ్రి సమకూర్చిన ఎండపల్లి సర్పంచ్కు కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించలేదని చెప్పారు. ప్రభుత్వం నుండి అద్దె బకాయిలు మొత్తం చెల్లించేలా కృషి…