TEJA NEWS

ఎంపీ అభ్యర్థి మధు ని సన్మానించిన ట్రస్ట్

శివంపేటలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారిని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మధు ని ట్రస్టు సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, INTUC జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా, రవీందర్ రెడ్డి, గుర్రాల మల్లేష్, ఉదయ్ కుమార్, శివకుమార్, నాగులూరి మల్లేష్, వెంకట్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వరశర్మ,, శివకుమార్ గౌడ్, పురుషోత్తం శర్మ, పద్మ మహేష్, మారుమూల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS