ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేసి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతి మాలీవాల్ న్యాయం చేయాలన్నారు
సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత
Related Posts
ఇద్దరు కుమార్తెలు “మహి” మరియు “ప్రియాంక” తమతండ్రి పని
TEJA NEWS ఇద్దరు కుమార్తెలు “మహి” మరియు “ప్రియాంక” తమతండ్రి పనిచేసే ప్రదేశానికి వెళ్లాలని కోరుకున్నారు. తన కుమార్తెల కోరికలను నెరవేర్చడానికి, అతను వారిని తన పని ప్రదేశం, సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి పనిచేసే ప్రదేశాన్ని సందర్శించి…
మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా
TEJA NEWS మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా న్యూ ఢిల్లీ :మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి…