మహబూబాబాద్ నియోజకవర్గ_గూడూరు మండల కేంద్రంలోని లైన్ తండా గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొని కమిటీ సభ్యులతో అక్కడున్నటువంటి నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మురళి నాయక్
ఈ కార్యక్రమానికి , మండల నాయకులు యూత్ నాయకులు జిల్లా సీనియర్ నాయకులు తండావాసులు ఉమ్మడి గ్రామపంచాయతీ నాయకులు, గ్రామ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-23-at-1.49.09-PM-461x1024.jpeg)