కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి ఇంచార్జులతో నిర్వహించిన సమావేశం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి ఇంచార్జులతో నిర్వహించిన సమావేశం

TEJA NEWS

ఏఐసీసీ ఆబ్జర్వర్ తమిళనాడు ఎంపీ జోతి మణి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి ఇంచార్జులతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఆబ్జర్వర్ బండ్రు శోభారాణి , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పాల్గొన్న టి‌పి‌సి‌సి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతి రెడ్డి మాట్లాడుతూ రానున్న నాలుగు రోజులు ఎంతో కీలకం అని,బూత్ స్థాయిలో ప్రతి ఓటరుని కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS