A water tanker in the middle of the Musapetta Bharatnagar overpass
మూసాపేట భరత్నగర్ పైవంతెన మధ్యలో ఓ వాటర్ ట్యాంకర్ టైరు పేలడంతో వాహనం అక్కడే ఆగిపోయింది. దీంతో వంతెన మధ్య నుంచి వైజంక్షన్ వరకు ట్రాఫిక్ భారీగా నిలిచింది. బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు చేరుకొని వాహనాన్ని తరలించడానికి గంట సమయం పట్టింది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు….
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-24-at-10.08.53-1024x661.jpeg)