రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

TEJA NEWS

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు.

అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు.

రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్.. 2022లో విడుదలయ్యాడు.

శ్రీలంకకు చెందిన ఇతడు LTTEలో పని చేసేవాడు.

Print Friendly, PDF & Email

TEJA NEWS