యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

TEJA NEWS

Anchor Shyamala sensational comments

ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల ఓ ఇంటర్వ్యూలో ఆవేశపడడం, ఆయాస పడడం అంటూ.. పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయింది. దీంతో ఎన్నికల్లో గెలుపు తర్వాత పవన్ ఫ్యాన్స్ శ్యామలను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాంకర్ శ్యామల ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఏపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొంది. వైసీపీ ఓడిన నాటి నంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్యామల ఆందోళన వ్యక్తం చేసింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS