Andeshree and Keeravani met with CM Revanth
సీఎం రేవంత్ తో అందెశ్రీ, కీరవాణి భేటీ
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాలాపన రూపకల్పన చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ రచయిత, నేపథ్య గాయకుడు అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు భేటీ అయ్యారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-21-at-18.40.32.jpeg)