పట్టాలు తప్పిన మరో రైలు
కన్నూర్:జనవరి 20
కన్నూర్-అలప్పుజా (16308) ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ షంటింగ్ ప్రక్రియలో పట్టాలు తప్పింది.
ఈ ఘటన శనివారం ఉదయం కన్నూర్ యార్డులో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు కన్నూర్ నుంచి బయలుదేరాల్సిన రైలు ఉదయం 6:43 గంటలకు సర్వీసును ప్రారంభించింది. పట్టాలు తప్పిన కోచ్లను రైలు నుండి తొలిగించారు.
ఈ ఘటనలో సిగ్నల్ బాక్స్ ధ్వంసమైంది. అధికారులు విచారణ చేపట్టారు
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-20-at-11.52.40-AM-1024x967.jpeg)