పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

TEJA NEWS

Assembly elections in Jammu and Kashmir after ten years

పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు!

జమ్మూ & కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమీషన్ సిద్ధమవుతోంది. కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.

చివరగా 2014లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు BJP-PDP కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగా ముఫ్తీ మహ్మద్ సయ్యద్ సీఎంగా ఎన్నికయ్యారు. 2016లో ఆయన మరణానంతరం కూతురు మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు.

అయితే 2016లో PDP కి BJP మద్దతు ఉపసంహరించు కోవడంతో జమ్మూ & కాశ్మీర్ లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS