POCSO బాధితుల ఖాతాల్లో రూ. 20.75 లక్షలు జమ
మహబూబాబాద్ జిల్లా.. POCSO బాధితుల ఖాతాల్లో రూ. 20.75 లక్షలు జమ భరోసా సెంటర్ ను సందర్శించి భరోసా సేవలను సమీక్షించిన జిల్లా ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ భరోసా…