శుభాకాంక్షలు తెలియజేసిన సంధ్యా విక్రంకుమార్ కోడుమూరు

కోడుమూరు నియోజవర్గం సీ బెళగల్ క్యాంప్ కార్యలయంలో ” యువతరం “తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించి మీడియా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన సంధ్యా విక్రంకుమార్ కోడుమూరు

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌ శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో…

ఛలో నల్గొండ సభ ఎఫెక్ట్!

ఛలో నల్గొండ సభ ఎఫెక్ట్! కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో కేసీఆర్ తలపెట్టిన ‘ఛలో నల్గొండ’ సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేదు అని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్ టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ మెంబర్ & స్ట్రాటజీ కమిటీ మెంబర్ డాక్టర్ లోకేష్ యాదవ్ గారి జన్మదినోత్సవం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినకుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

శంభీపూర్ రాజు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు…

జన సందోహంలో వేములవాడ దేవస్థానం

జన సందోహంలో వేములవాడ దేవస్థానం రాజన్న జిల్లా:ఫిబ్రవరి 12రాజ‌న్న‌క్షేత్రం భ‌క్త‌జ‌న‌సందోహంతో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం నుంచే రాజ‌న్న‌ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా చేరుకు న్నారు. స్వామి వారిని ద‌ర్శించుకు నేందుకు ఆదివార‌మే రాత్రికి భ‌క్తులు క్షేత్రానికి చేరుకొని సోమ‌వారం ఉద‌యం స్నానాలు ఆచ‌రించి…

నీటి వివాదంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్

నీటి వివాదంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ హైదరాబాద్‌:ఫిబ్రవరి 12కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టు లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించ బోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దు కోవాలని రాష్ట్ర ప్రభుత్వా నికి…

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు హైదరాబాద్‌, ఫిబ్రవరి 12ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్‌ -1 ప్రాథమిక కీని విడుదల…

ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ హైదరాబాద్:ఫిబ్రవరి 22తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేవాల్లో ఇవాళ ప్రాజెక్టులపై నోట్ ప్రవేశపెడుతోంది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని…

విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి

అల్లూరి జిల్లా….రంపచోడవరం…. విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన 5 గురిలో ముగ్గురు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి. మృతులు :కాకర. వీర వెంకట…

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌…

స్వతంత్ర డైరెక్టర్‌ మంజూ అగర్వాల్‌ రాజీనామా చేశారు

ఢిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)కు స్వతంత్ర డైరెక్టర్‌ మంజూ అగర్వాల్‌ రాజీనామా చేశారు. దీనిపై గతకొన్ని రోజులుగా వస్తున్న వార్తలను సోమవారం పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఫిబ్రవరి 1 నుంచి…

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్…

నూతన డీఐజీ గా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని

విశాఖపట్నం రేంజ్ నూతన డీఐజీ గా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని IPS., వారిని సోమవారం ఉదయం రేంజ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక.

చంద్రబాబు బెయిల్‌ రద్దు

ఢిల్లీ స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ…

నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం

నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం వివరాలు : 12.02.2024 కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనా ముఖ్యమంత్రిలో చలనం లేదు జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందని, గడచిన పదిరోజుల్లో కలుషిత మంచినీరు…

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ శివ శంకర్. చలువాది దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌ జబువాలో మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ఆస్ట్రేలియా ఘన విజయం

అండర్ 19 ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్ ఓటమి అన్ని గెలిచి తుది మెట్టుపై బోల్తా పడ్డ టీమిండియా నాలుగో సారి టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా అచ్చం సీనియర్ లాగే…

వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ

ప్రకాశం జిల్లా బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరవలేను…జిల్లా ఎస్పీ మలిక గర్గ్

సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ

సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ నామినేషన్ కు ముందు జగన్ ను కలిసిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పోటీ టీడీపీ పోటీచేస్తే ఈ నెల 27న ఎన్నికలు తాడేపల్లి క్యాంప్‌…

కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…ఇటీవల బాపట్ల జిల్లాకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు పర్యటన నేపథ్యంలో విచ్చేస్తే ఆమెపై చులకన పదజాలంతో ఎమ్మెల్యే కోన రఘుపతి…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల… నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు 2018 సిలబస్ ప్రకారమే ఆన్ లైన్…

ఎస్సై పై దాడి చేసిన కోడిపందాల ఆటగాళ్లు..

తిరుపతి జిల్లా : వాకాడు మండలం దుగరాజు పట్నంలో SEB ఎస్సై పై దాడి చేసిన కోడిపందాల ఆటగాళ్లు.. కోడిపందాల స్థావరాలపై దాడి చేసే క్రమంలో ఎస్సై పై దాడికి పాల్పడ్డ ఆటగాళ్లు.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై జయరావు.. కోట…

మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఉదయం తెలుగు దిన పత్రిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రిపోర్టర్ తాళ్ళ అనంతరావు.ఈ సందర్భంగా ఉదయం తెలుగు దినపత్రిక వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను మేయర్ చేతుల…

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బాలాజీ నాయక్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బాలాజీ నాయక్ ,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ…

హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం

హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం హైదరాబాద్‌: నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌…

భార్య పిల్లలు కనబడలేదు

పై ఫోటోలో అమ్మాయి పేరు అన్నపురెడ్డి దుర్గా భర్త మల్లికార్జునరావు వయస్సు 26 సంవత్సరములు, ఫిర్యాది ది.11.02.2024వ తేదీన సాయంత్రం 5:30 గంటల సమయంలో బయటకు వెళ్లి రాత్రి 11.15 గంటలకు ఇంటికి రాగా భార్య పిల్లలు కనబడలేదు తన భార్య…

తహసీల్దార్ దారుణ హత్య

తహసీల్దార్ దారుణ హత్య విశాఖ జిల్లాలో నిన్నటి రోజున విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ గా రమణయ్య కొత్తగా జాయిన్ అయ్యారు. సానపల్లి రమణయ్య చరణ్ కాష్టల్ అపార్ట్మెంట్ విజయనగరం నుంచి విశాఖ రూరల్ తహసీల్దార్ గా ఎన్నికలు మీద ట్రాన్స్ఫర్.…

గుంటూరు బ్రేకింగ్

గుంటూరు బ్రేకింగ్ గుంటూరు వెస్ట్ డీఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన పి మహేష్.. నర్సారావుపేట నుంచి ఎన్నికల బదిలీ పై గుంటూరు వచ్చిన డీఎస్పీ పి. మహేష్.

You cannot copy content of this page