• ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
మహా శివరాత్రి మహోత్సవానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

మహా శివరాత్రి మహోత్సవానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేత… 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీకి చెందిన శ్రీశ్రీశ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
శభాష్ పోలీస్ సత్తెనపల్లి పోలీసులను

శభాష్ పోలీస్ సత్తెనపల్లి పోలీసులను అభినందించిన హోంమంత్రి అనిత… ఎన్టీఆర్ జిల్లా, గన్నవరంలో ఒక ప్రముఖ కాలేజీలో చదివే మైనర్ విద్యార్థినిలు 5గురు మిస్సింగ్ కేసులో వారి ఆచూకీ కోసం, పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు సత్తెనపల్లి DSP ,…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి

గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి.. ఆసుపత్రికి తరలించే లోపే మృతి

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
సీఎం సహాయ నిధి 30,000 రూపాయల చెక్కు

సీఎం సహాయ నిధి 30,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, నాయకులు రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న మంత్రి సీతక్క, పొంగులేటి, ఎంపీ డీకే అరుణ కార్యక్రమంలో దామోదరం రాజనర్సింహ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉమ్మడి పాలమూరు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అప్పకపల్లిలో ఇందిరమ్మ…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
300 కేజీల గంజాయి సీజ్: సీపీ

300 కేజీల గంజాయి సీజ్: సీపీ ఎల్బీనగర్: ఎస్ఓటి పోలీసులు 300 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరకు నుంచి…