• ఏప్రిల్ 17, 2025
  • 0 Comments
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశం

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి , GHMC ఇంజనీరింగ్ విభాగం, అధికారులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించిన…

  • ఏప్రిల్ 17, 2025
  • 0 Comments
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 05వ వార్డుకి చెందిన వంటేపాక అర్జున్

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 05వ వార్డుకి చెందిన వంటేపాక అర్జున్ ఇటీవలే అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుడంగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకొని., 2). నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డుకి చెందిన సుంకరి…

  • ఏప్రిల్ 17, 2025
  • 0 Comments
తూకివాకంలోని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్

తూకివాకంలోని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు భేష్: 16వ ఆర్థిక కమిషన్ బృందం తిరుపతి, : తూకివాకంలోని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బాగుందని 16వ ఆర్థిక…

  • ఏప్రిల్ 17, 2025
  • 0 Comments
జవహర్ నగర్ లో స్థానికులతో కలిసి రోడ్డు పరిశీలించిన కార్పొరేటర్

జవహర్ నగర్ లో స్థానికులతో కలిసి రోడ్డు పరిశీలించిన కార్పొరేటర్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 15 లక్షలతో వేసిన సిసి రోడ్డును ఏఈ రాధాకృష్ణ తో మరియు స్థానిక సంక్షేమ సంఘం…

  • ఏప్రిల్ 17, 2025
  • 0 Comments
నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో శ్రీమతి సోనియా గాంధీ,శ్రీ రాహుల్ గాంధీ

నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో శ్రీమతి సోనియా గాంధీ,శ్రీ రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా చార్జిషీట్ లో పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈ.డి కార్యాలయం ముందు చేపట్టే ధర్నాకు బయలుదేరిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం…

  • ఏప్రిల్ 17, 2025
  • 0 Comments
జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు

జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు హైదరాబాద్‌:జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్‌టీఏ, గురువారం విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ…

You cannot copy content of this page