వైరా మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ సమీపంలో
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ సమీపంలో పంట చేనులో క్షుద్ర పూజల కలకలం భయభ్రాంతులకు గురైన స్థానిక రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రైతులు
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ సమీపంలో పంట చేనులో క్షుద్ర పూజల కలకలం భయభ్రాంతులకు గురైన స్థానిక రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రైతులు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం?హైదరాబాద్: బి ఆర్ ఎస్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ట్లుగా తెలుస్తోంది.మాగంటి గోపీనాథ్ గతకొద్ది రోజులు గా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో…
సింధూరం పెట్టి పెళ్లి అయిందని నమ్మించి, యువతిని మోసం చేసిన సాప్ట్వేర్ ఉద్యోగి మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ (26) బెంగుళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, అక్కడే ఒక క్లినిక్లో పనిచేసే యువతి పరిచయం అయింది. ఇద్దరు ఒకే హాస్టల్లో…
కాళ్లు మొక్కుతా.. భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడి ప్రాధేయపడ్డ రైతు కరీంనగర్ – శంకరపట్నం మండలం తాడికల్ శివారులో పూర్తిస్థాయి భూ పరిహారం అందలేదంటూ NH-563 నిర్మాణ పనులకు అడ్డుపడి ఆందోళనకు దిగిన రైతు ఇప్పలపల్లి గ్రామ…
ఆలపాటి అనుభవం.. వ్యక్తిత్వంతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుంది – MLA బొండా ఉమ 27వ తేదీన జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మంచి మెజారిటీ దక్కేలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలిఉదయం 9:30″గం లకు”…
తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ? హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి,అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ తాజా బదిలీల్లో పలు వురు ఉన్నతాధికారులకు కొత్త…