శరణంటూ మొక్కిన ప్రతీ ఒక్కరినీ కాపాడేదైవం అయ్యప్ప:

శరణంటూ మొక్కిన ప్రతీ ఒక్కరినీ కాపాడేదైవం అయ్యప్ప:

TEJA NEWS

Ayyappa, the protector of all who take refuge:

శరణంటూ మొక్కిన ప్రతీ ఒక్కరినీ కాపాడేదైవం అయ్యప్ప: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7& 26వ డివిజన్ పరిధి శ్రీనివాస్ నగర్ లో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ఛైర్మెన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి , డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ , రాఘవేంద్ర రావు & శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి కమిటీ సభ్యలు, బ్రహ్మశ్రీ AV ఉన్నిక్రిష్ణన్ నంబూద్రి మెల్సంతి, శ్రీనివాసనగర్ కాలనీ అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు నాగార్జున ఆచార్యులు (లాలుస్వామి) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ప్రధమ వార్షికోత్సవ వేడుకలకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిధులుగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ మహిమాన్విత దైవం అయ్యప్ప స్వామిని కొలవడం ద్వారా ఆపదలు తొలగుతాయని, శరణాంటూ వచ్చిన ప్రతీ ఒక్కరిని కాపాడే దైవం ఆ మణికాంటుడన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి కమిటీ సభ్యలు ఉంగరాలు శ్రీనివాస్,ఎన్.హరి బాబు, దీపక్, గురు స్వామి ఇంద్ర కుమార్ దేవ్ గ్రామ పెద్దలు కోలన్ లీడర్ నర్సింహా రెడ్డి దంపతులు, సాయిలు యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగారాయ ప్రసాద్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు, నాయకులు డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు,యువ నాయకులు, భక్తులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS