రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వంగాల శ్రీనివాస్ రెడ్డి,శ్యామల శ్రీనివాస్ రెడ్డి,వల్లాల సైదులు యాదవ్,వాస నాగేశ్వర్ రావు,లింగాల సైదులు,శంకర్ నాయక్,లింగయ్య గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-01-at-2.42.11-PM-1024x769.jpeg)