సాయం కోసం ఫోన్ చేయండి.. వీరబాబు సీఐ మోకిలా
శంకర్ పల్లి :సెప్టెంబర్:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని మోకిలా సీఐ వీరబాబు ప్రజలకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర సహాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. విద్యుత్ స్తంభాలను ఎవరూ తాకొద్దని కరెంటు విషయంలో జాగ్రత్తలు పాటించాలని రోడ్లపైకి వచ్చిన వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని.. నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు
సాయం కోసం ఫోన్ చేయండి.. వీరబాబు సీఐ మోకిలా
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
TEJA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా వనపర్తి మున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
TEJA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల…