ఏపీలో ఉగాది వేడుకలకు రూ.5 కోట్ల విడుదల
ఏపీలో ఉగాది వేడుకలకు రూ.5 కోట్ల విడుదల ఏపీ రాష్ట్రంలో ఉగాది ఉత్సవాల నిర్వహణకు అదనపు నిధుల కింద రూ.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30న…
ఏపీలో ఉగాది వేడుకలకు రూ.5 కోట్ల విడుదల ఏపీ రాష్ట్రంలో ఉగాది ఉత్సవాల నిర్వహణకు అదనపు నిధుల కింద రూ.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30న…
అసంపూర్తి ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టండి. ప్రభుత్వ సాయం వివరించి ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టండి : మాజీమంత్రి ప్రత్తిపాటి 2014-19, 2019-24లో నియోజకవర్గవ్యాప్తంగా మంజూరైన ఇళ్లు, మధ్యలో నిలిచిపోయిన వాటిపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలని, అసంపూర్తి ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి, కూటమిప్రభుత్వ…
ఆస్తి, ఖాళీ స్థలాల రాయితీ…మున్సిపల్ కమిషనర్ పీ.శ్రీ హరిబాబు చిలకలూరిపేట: పురపాలక సంఘ పరిధిలో ఆస్తి పన్ను, స్థలాల పన్ను ఏకమొత్తంలో చెల్లించిన వారికి 50 శాతం వడ్డీమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని మున్సిపల్ కమిషనర్ పీ.శ్రీ…
మంత్రి నారా లోకేష్కి చేసిన ఒక్క మెసేజ్ మంత్రి నారా లోకేష్ సకాలంలో స్పందించే హృదయంతో.. ఒకరి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం చేయనుంది. సొంత ఖర్చులతో గుండె తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా, గ్రీన్ ఛానల్కు మార్గం…
పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర – జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్ ప్రజలు శాంతియుత జీవనం లో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాలలో పల్లెనిద్ర…
శ్రీశైలం మహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజూ సాయంత్రం స్వామి అమ్మవార్లకు వాహన సేవలు మరియు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయని చెప్పారు. ఉత్సవమూర్తులకు రాత్రి 7 గంటల…
You cannot copy content of this page