• ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్

మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్ పారిస్లో AI యాక్షన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మోదీని కలుసున్నారు. అనంతరం పిచాయ్…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలిక

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలిక ఫిబ్రవరి 1న వారణాసిలోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని కనిపించింది. ఈ సంఘటన భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోజా ప్రాంతంలో జరిగింది. ఆమె అనుమానాస్పద స్థితిలో తన గదిలో…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు

ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆర్మీపై రాహుల్ వ్యాఖ్యలు సైన్యాన్ని రాహుల్ అవమానించారంటూ బీఆర్‌వో మాజీ డైరెక్టర్ ఫిర్యాదు మార్చి 24న తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశం…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మృతి

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మృతి లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సత్యేంద్ర దాస్‌ బీపీ, షుగర్‌తో బాధ పడుతూ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన సత్యేంద్ర దాస్‌

  • ఫిబ్రవరి 7, 2025
  • 0 Comments
ప్రధాని నరేంద్ర మోదీని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు

ప్రధాని నరేంద్ర మోదీని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన పుస్తకాన్ని బహుకరించారు. ఈ పుస్తకం ఏఎన్‌ఆర్ యొక్క సినీ ప్రస్థానం, సమాజానికి అందించిన సేవలు, మరియు ఆయన…

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ – బడ్జెట్ కేటాయింపులపై కీలక చర్చ*

కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ – బడ్జెట్ కేటాయింపులపై కీలక చర్చ* పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ ని మర్యాదపూర్వకంగా…

You cannot copy content of this page