• మే 7, 2025
  • 0 Comments
భారతదేశ సైనికుల చేతిలో ఉగ్ర రాక్షసుడు కుక్క చావు చచ్చాడు

భారతదేశ సైనికుల చేతిలో ఉగ్ర రాక్షసుడు కుక్క చావు చచ్చాడు భారత్ లో నెత్తుటి ధారాలు పారించిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భారత దేశ సైనికుల చేతిలో కుక్క చావు చచ్చాడు. భారత సైన్యం జరిపిన దాడుల్లో హఫీజ్…

  • మే 7, 2025
  • 0 Comments
ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా

ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా పహల్గాం ఘాతుకానికి పాల్పడిన పాక్‌కు భారత్.. ఆపరేషన్ సిందూర్‌తో గట్టి షాకిచ్చింది. అర్ధరాత్రి మిసైల్ దాడులతో పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను తుత్తునీయలు చేసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు చేసేందుకు భారత్…

  • మే 7, 2025
  • 0 Comments
సరిహద్దుల్లో కాల్పులు.. అమిత్ షా తాజా ఆదేశాలివే

సరిహద్దుల్లో కాల్పులు.. అమిత్ షా తాజా ఆదేశాలివే న్యూఢిల్లీ, : పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసిన తర్వాత పాకిస్థాన్ చేస్తున్న చర్యలపై కేంద్రం అప్రమత్తమైంది. భారత సరిహద్దులో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పులను ధీటుగా ఎదుర్కునేందుకు కేంద్రం కీలక…

  • మే 7, 2025
  • 0 Comments
భారత సాయుధ దళల రాఫెల్ దాడి అంటే అట్లుంటది!

భారత సాయుధ దళల రాఫెల్ దాడి అంటే అట్లుంటది! హైదరాబాద్:పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాలపై భారత్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. అర్ధరాత్రి రాఫెల్ జెట్లతో విరుచుకుపడింది. భారత్ అత్యంత చాక చక్యంగా వ్యవహరించి.. కేవలం ఉగ్రస్థావరాలను టార్గెట్…

  • మే 7, 2025
  • 0 Comments
ప్రధాని మోడీ విదేశీ పర్యటన వాయిదా

ప్రధాని మోడీ విదేశీ పర్యటన వాయిదా.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటనను వాయిదా వేసుకున్న ప్రధాని

  • ఏప్రిల్ 25, 2025
  • 0 Comments
హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు…

You cannot copy content of this page