భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది

Lieutenant General Upendra Dwivedi is the new Chief of the Indian Army న్యూ ఢిల్లీ : భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రసుత్తం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ మనోజ్‌…

లాభాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

Stock markets start with gains లాభాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభందేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 147.65 పాయింట్లు లాభపడి 76,604.24 వద్ద, నిఫ్టీ 48.70 పాయింట్లు పెరిగి…

ఢిల్లీలో మ్యూజియంలకు బాంబు బెదిరింపులు

Bomb threats to museums in Delhi దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపారు. దీంతో…

ప్రపంచంలోనే రిచ్ టెంపుల్

The richest temple in the world ప్రపంచంలోనే రిచ్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళా తిరువనంతపురం ప్రత్యేక కథనం కల్లూరు హేమాద్రి అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం.…

ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రి

Terror attack.. The father hid the children under the bus seat ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రిజ‌మ్మూక‌శ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప‌ర్యాట‌కుల బ‌స్సుపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఆ కాల్పుల్లో 9…

ముంబై విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం

32.79 kg gold seized at Mumbai airport ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద రూ.19.15 కోట్లు విలువ చేసే 32.79 కేజీల బంగారాన్ని గుర్తించారు. లోదుస్తులు, బ్యాగుల్లో 72…

మేఘాలయను వణికించిన స్వల్ప భూకంపం

A minor earthquake shook Meghalaya ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2:23 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా స్వల్ప స్థాయిలో కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ…

యాత్రికులపై ఉగ్రదాడి, 10 మంది మృతి..

Terror attack on pilgrims, 10 people killed.. స్పందించిన మోదీ, రాష్ట్రపతి, రాహుల్ ఢిల్లీ:-ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30…

మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీ

The MP who refused the post of minister మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీకేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24గంటల వ్యవధిలోనే కేరళకు చెందిన ఏకైకబీజేపీ ఎంపీ సురేష్ గోపి చేసిన ప్రకటనచర్చనీయాంశంగా మారింది. ‘ఎంపీగాపనిచేయడమే నా లక్ష్యం… నాకు కేంద్ర…

ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి

The President expressed grief over the terror attack ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్ముకశ్మీర్​లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిఘటనపై విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద వార్త…

మోదీ సర్కార్: ఏ రాష్ట్రానికి ఎక్కువమంత్రిపదవు ఇచ్చారు

Modi Sarkar: Which state has more? Ministership was given మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4),…

తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్

Bandi Sanjay became Union Minister for the first time తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్కరీంనగర్ ఎంపీగా రెండవసారి గెలిచిన బండి సంజయు కేంద్రమంత్రి పదవి వరించింది. కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం…

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌

United Nations Secretary General Antonio Guterres ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో…

ఢిల్లీలో భారీ భద్రత

Heavy security in Delhi ఢిల్లీలో భారీ భద్రతప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేయనున్న వేళ ఢిల్లీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం…

ప్రధాని మోదీకి ‘‘తీపి పెరుగు’’ తినిపించిన రాష్ట్రపతి

It was the President who fed PM Modi “Sweet Curd”. ప్రధాని మోదీకి ‘‘తీపి పెరుగు’’ తినిపించిన రాష్ట్రపతి ప్రధాని మోదీకి ‘‘తీపి పెరుగు’’ తినిపించిన రాష్ట్రపతి18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం…

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను కలిసిన రేవంత్ రెడ్డి..

Revanth Reddy met Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

Assembly elections in Jammu and Kashmir after ten years పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు! జమ్మూ & కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమీషన్ సిద్ధమవుతోంది. కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని…

ప్రధాన మోడి ప్రమాణస్వీకారం

Prime Minister Modi takes oath ప్రధాన మోడి ప్రమాణస్వీకారం భారీ భద్రతా ఏర్పాట్లు న్యూ ఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు (జూన్ 9న) ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి…

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం

Rajinikanth invited to Modi’s swearing-in ceremony మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానంమూడోసారి ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనమంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది. దేశ ప్రధానిగా మోదీ ఈ నెల 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.…

బీజేపీతో చర్చలు జరుపుతున్న ఉద్ధవ్ థాక్రే..

Uddhav Thackeray in talks with BJP న్యూ ఢిల్లీ:బీజేపీతో చర్చలు జరుపుతున్న ఉద్ధవ్ థాక్రే.. 9 మంది MPలతో తిరిగి NDA కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది.. NDAలో చేరేందుకు చర్చలు జరుపుతున్న సమాజ్ వాదీ పార్టీకి చెందిన 18…

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

Stock market indices started with gains లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 75,375 వద్ద.. నిఫ్టీ 102…

రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్

Renudesai’s emotional post రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా అకీరాతోప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే.దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.“నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం.-మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే…

3వ సారి ప్రధాని అవ్వుతున్న నరేంద్రమోదీ ని మర్యాదపూర్వకంగా కలసిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ

Pawan Kalyan’s family politely met Narendra Modi who is becoming the Prime Minister for the 3rd time 3వ సారి ప్రధాని అవ్వుతున్న నరేంద్రమోదీ ని మర్యాదపూర్వకంగా కలసిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ

ఈనెల 8న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం?

Narendra Modi swearing in on 8th of this month? ఈనెల 8న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం? హాజరుకానున్న బంగ్లాదేశ్ ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడు న్యూ ఢిల్లీ :దేశ ప్రధానిగా మోడీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.…

కాంగ్రెస్ ప్రయత్నించినా ఫలితం ఉండదు.. జేడీఎస్ నేత కుమారస్వామి

Even if the Congress tries, there will be no result.. JDS leader Kumaraswamy కాంగ్రెస్ ప్రయత్నించినా ఫలితం ఉండదు.. జేడీఎస్ నేత కుమారస్వామి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించినా ఫలితం ఉండబోదని జేడీఎస్ నేత…

ఎన్నికల ఫలితాల్లో కంగనా రనౌత్‌, పవన్‌ కల్యాణ్‌ హవా.. సినీ తారల విక్టరీ వివరాలివే

In the election results, Kangana Ranaut, Pawan Kalyan Hawa.. the details of the victory of movie stars. ఎన్నికల ఫలితాల్లో కంగనా రనౌత్‌, పవన్‌ కల్యాణ్‌ హవా.. సినీ తారల విక్టరీ వివరాలివే దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు…

ఒరిస్సా ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Deputy CM for Orissa campaign Bhatti Vikramarka డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ కి చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భద్రలోక్…

కోమాలో ఉన్న వ్యక్తికి చెందిన దాదాపు రూ.1 కోటి విలువైన స్థిరాస్తి

An immovable property worth about Rs.1 crore belonging to a comatose person కోమాలో ఉన్న వ్యక్తికి చెందిన దాదాపు రూ.1 కోటి విలువైన స్థిరాస్తిని విక్రయిండం లేదా తాకట్టు పెట్టేందుకు అతని భార్యకు అనుమతి ఇచ్చిన మద్రాస్…

You cannot copy content of this page