గంగాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవo
నల్లగొండ జిల్లా :- నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ లింగమంతుల స్వామి, గంగాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ జిల్లా :- నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ లింగమంతుల స్వామి, గంగాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం:- నార్కెట్పల్లి మండలం ఏపి లింగోటం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువనాయకులు కొరివి శివరాం జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ లో రూ. 48.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ…
శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర,సంతులిత , అభివృద్దే నా ధ్యేయం PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ రూ.83 లక్షల 80 వేల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన :- PAC చైర్మన్…
సికింద్రాబాద్ :పేదల వైద్య సేవలకు సహకారం : పద్మారావు గౌడ్నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా కు చెందిన బాలామణి, మంజుల…
హరిహర క్షేత్ర దేవాలయ ప్రథమ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ 10వ వార్డు గండిమైసమ్మలోని హరహర క్షేత్ర దేవాలయం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ…
You cannot copy content of this page