పరామర్శ

కల్హేర్ మండలం మాసాన్ పల్లి గ్రామానికి చెందిన రేణుక నిన్న పీడుగు పాటుతో మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి అన్ని విధాల మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నారాయణఖేడ్ మాజీ…

హనుమాన్ జయంతి సందర్భంగా.

సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కొత్తపేట కాలనీలో అనుమండ్ల గుడి శ్రీ అంజనేయజనేయ స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకరన్న ,మాజీ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి ..అనంతరం దేవాలయ కమీటీ సభ్యులు విఛ్చేసిన అతిధులును…

కొత్తగూడ గ్రామంలోని ఆంజనేయస్వామిని దర్శించుకొన్న :- ఏకాంత్ గౌడ్. ….

శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ లోని కొత్తగూడ గ్రామ వాస్తవ్యులు రక్తపు కృష్ణ గౌడ్,మరియు ఆలయాకమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అభయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది, ఈకార్యక్రమంలో పల్నాటి అశోక్, గణేష్ గౌడ్, సందీప్ గౌడ్,జితేందర్, వినోద్, భాస్కర్,మరియు గ్రామస్తులు…

_దుర్గామాత పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ నాయక్

మహబూబాబాద్ నియోజకవర్గ_గూడూరు మండల కేంద్రంలోని లైన్ తండా గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొని కమిటీ సభ్యులతో అక్కడున్నటువంటి నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ కార్యక్రమానికి , మండల నాయకులు యూత్ నాయకులు జిల్లా సీనియర్…

మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్

మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మే 13న జరిగే…

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్ఆర్ఆర్…!!

లోక్ సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి చెందిన రెండు సెట్ల నామినేషన్ నామినేషన్ పత్రాలను మద్దినేని స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్…

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.

తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ (SDDGWTTI) హైదరాబాద్ నందు 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ సోమవారం…

హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం

హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని పాల చెట్టు ఏరియాలో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ , చెన్నూరు మాజీ శాసనసభ్యులు,…

అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి.. కొండా విశ్వేశ్వర రెడ్డి

బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి. అతని కుటుంబ ఆస్తువ విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు. కొండా పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు…

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్ క్లాస్

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్ క్లాస్ లను ప్రారంభించిన ఎస్. పి .ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి . కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం .ఎస్ .పి .ఆర్ గ్లోబల్…

హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభ యాత్ర లో పాల్గొన్న

గొంగళ్ళ రంజిత్ కుమార్ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి…

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ పార్లమెంటు సన్నాహక, ముఖ్య కార్యకర్తల సమావేశానికి బయలుదేరిన ముఖ్య అతిథిగా రానున్న కల్వకుంట్ల తారక రామారావ్.(KTR) ★అయిజ బిఆర్ఎస్ పార్టీ నాయకులు౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ జోగుళాంబ గద్వాల్ జిల్లా…

శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా.. శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయం

శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా.. శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి -రజిని దంపతులు.. ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్…

భువనగిరి టౌన్ లో భువనగిరి BRS పట్టణ నాయకులు

ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు…

తెలంగాణలో మద్యం ప్రియులు

తెలంగాణలో మద్యం ప్రియులు ఏప్రిల్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు 670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను తాగేశారు ఇది ఆల్ టైం రికార్డ్ అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు

నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్

నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన – మల్లు రవి సతీమణి డాక్టర్ రాజ బన్సీ దేవి మల్లు… నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారి తరపున వారి…

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి…

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే రామసముద్రంలో ఓటేసినట్టే – ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్టులోభూములు కోల్పోయిన ఓ రైతు తన ఇంటి తానే కూల్చుకొని చితి పెల్చుకొని సజీవ దాహం…

మావోయిస్టు పోస్టర్లు విడుదల.. సమాచారం ఇచ్చినవారికి నగదు బహుమతి

పోలీస్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్‌ అవిష్కరించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి గారు మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్…

కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాలా రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమం.

నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఎమ్మేల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం ,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,వొడితల…

వరంగల్‌ విమానాశ్రయంపై కదలిక

వరంగల్‌ విమానాశ్రయంపై కదలికవరంగల్‌ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణం వ్యవహారంలో కదలిక వస్తోంది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(AAI)కసరత్తు చేపట్టింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అదనపు భూమి కేటాయించటంతో ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు…

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు

గిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చతిస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు…

శంకర్‌పల్లి మండల ఉపాధ్యక్షుడిగా బండమీది వెంకటేష్

శంకర్‌పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షుడిగా మోకిల గ్రామానికి చెందిన బండమీది వెంకటేష్ నియమితులయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు బసగళ్ళ రాములు గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన ఎంపీ అభ్యర్థి…

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలి : కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలని సోమవారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషలాఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ,పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో…

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా డాక్టర్ కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం…

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు

తగ్గిన ధరలు నేటి నుంచే అమలు.. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తగ్గిన ధరలు ఈవాళ దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. హైదరాబాద్:లీటర్…

పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం లో .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాసం లో నిన్న జరిగిన ప్రజా చర్చ వేదికలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒక…

3 రోజుల పాటు సలేశ్వరం జాతర….

తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో…

నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో సంబంధించిన కళాకారుల వాహనాన్ని జెండా

నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో సంబంధించిన కళాకారుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు త్వరలో జరగబోయే నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అభ్యర్థి డా!! ఆర్ ఎస్ ప్రవీణ్…

You cannot copy content of this page