రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ కోసం CM చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు.
శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
అంబానీ కుమారుడి వివాహ వేడుకలకుచంద్రబాబు
Related Posts
ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన..
TEJA NEWS ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం.. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్న…
హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ.
TEJA NEWS హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ.. మణిపూర్లో ప్రస్తుతం 60 వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హింసను ఆపలేని బలగాలు మాకెందుకు?. వాటిని వెనక్కి తీసుకోండి’ అంటూ…