అమరావతి
సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం
రాత్రికి 1 జన్పథ్ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.
రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్
ప్రధానితో పాటు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులును కలవబోనున్న జగన్ మోహన్ రెడ్డి.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-5.52.16-PM-1024x337.jpeg)