తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

TEJA NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

12-ఫిబ్రవరి-2024
సోమవారం

🕉️ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

🕉️ నిన్న 11-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,256 మంది…

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,021 మంది…

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.04 కోట్లు …

🕉️ ఉచిత సర్వ దర్శనానికి 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

🕉️ ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం…

🕉️ టైమ్ స్లాట్ SSD దర్శనానికి 8 కంపార్ట్ మెం ట్లలో వేచి ఉన్న భక్తులు…

🕉️ టైమ్ స్లాట్ SSD దర్శనానికి 5 గంటల సమయం…

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…

🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
Print Friendly, PDF & Email

TEJA NEWS