కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు

కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు

TEJA NEWS

Dead bodies of 45 Indians reached Kerala

కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు

కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో అధికారులు కేరళకు తీసుకొచ్చారు. ఈ నెల 12న కువైట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి ఇప్పటికే నివాళులర్పించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS