గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ ప్రగ్య గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, గాజుల సుజాత .ఈ కార్యక్రమంలో నిజాంపేట్ ప్రగతి నగర్ మార్వది మార్కెట్ మిత్ర మండలి సభ్యులు, మార్వాడి పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు
Related Posts
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి
TEJA NEWS జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన……. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి . కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 డివిజన్ గాజులరామారంలో గల సుందరయ్య కాలనీలో…