ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

TEJA NEWS

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న సాయంత్రం నియమితుల య్యారు.

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిం చారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడా నికి కృషి చేస్తానని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంటుం దని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది నాకు చాలా ముఖ్య మైన రోజు, ఎందుకంటే నాకు పెద్ద బాధ్యత అప్పగించారు.

నాపై విశ్వాసం చూపిన కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నా. నా బాధ్యతల న్నింటినీ నెరవేర్చడానికి నేను కష్టపడి పని చేస్తానని వారికి హామీ ఇస్తున్నా. ఇవి కష్ట సమయాలు, కానీ మేం కలిసి పని చేస్తాం.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో భారత కూటమి విజయం సాధించడాన్ని మీరు చూస్తారు’ అని మీడియాతో అన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS