జిల్లా ఎస్పీనిమర్యాదపూర్వకంగా
కలిసిన జర్నలిస్టులు
వనపర్తి జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రావుల గిరిధర్ ను స్థానిక సీనియర్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు ఎస్పీని సన్మానించిన వారిలో శ్రీనివాస్ యాదవ్ సతీష్ శ్రీనివాసరావు సాక్షి రాజు ఆనంద్ లు ఉన్నారు.
జిల్లా ఎస్పీనిమర్యాదపూర్వకంగాకలిసిన జర్నలిస్టులు
Related Posts
జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
TEJA NEWS జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి చెస్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లేపల్లి తనయ్, బామర్ లక్షిత్, జ్యోతుల రిషిక్రిష్ణ,…
గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై తుది తీర్పు
TEJA NEWS గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై రేపే తుది తీర్పు హైదరాబాద్:గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచార ణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును…