ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షల సంపాదన
త్వరలో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను ఉపయోగించుకోనుంది. ఈ మేరకు నూతన సోషల్ మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్ఫ్లూయెన్సర్లు నెలకు రూ.8 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. అయితే ఈ పాలసీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షల సంపాదన
Related Posts
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు?
TEJA NEWS మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు? హైదరాబాద్:తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసు లు నోటీసులు జారీ చేశారు.వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తును…
అదానీకి బిగ్ షాక్!..స్విస్ అకౌంట్లలో డబ్బులు నిలిపివేత?
TEJA NEWS అదానీకి బిగ్ షాక్!..స్విస్ అకౌంట్లలో డబ్బులు నిలిపివేత? గత కొంతకాలంగా భారత బిలీయనీర్ గౌతమ్ అదానీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కొత్త కొత్త రిపోర్టులను విడుదల చేస్తోన్న అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ తాజాగా మరో బాంబు…