మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురి పరామర్శ

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురి పరామర్శ

TEJA NEWS

Ex-minister Talasani Srinivas Yadav was consulted by many people

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురి పరామర్శ
ఇటీవల మరణించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షులు తలసాని శంకర్ యాదవ్

5 రోజుల కార్యక్రమానికి హాజరైన మల్కాజిగిరి MP ఈటెల రాజేందర్, మాజీమంత్రి హరీష్ రావు, MLC మధుసూదనాచారి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ MLA నోముల భగత్, పలువురు ప్రముఖులు శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. వారివెంట BRS యువనాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవ్, శంకర్ యాదవ్ సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, స్కైలాబ్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS