గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం

TEJA NEWS

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం

👉 ముగ్గురు స్పాట్ లో మృతి.

👉 మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో డివైడర్ కు కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న 6 మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై గద్వాల నుండి పెబ్బేరు కు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో అర్థరాత్రి ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతులు నరేష్(23)-మల్దకల్, పవన్ కుమార్(28)-పెబ్బేర్, ఆంజనేయులు(50)-గద్వాల లు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గోవర్ధన్(20)-మైలగడ్డ,నవీన్(20)-పాల్వాయి,మహబూబ్(23)-గద్వాల లకు తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS