తొమ్మిదేళ్లుగా మురికి కాలువ పూడిక తీయనందుకు మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు
వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో 9 సంవత్సరాల నుండి మురికి తో కాలువ నిండి పోయిందని పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి వార్డులోకి రోడ్డుపై కి వస్తున్నదని అదే వార్డు కాలనీవాసి ఇటుకూరి రంజిత్ కుమార్ శెట్టి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు .వెంటనే మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకొని పూడిక నిండిన కాలువను తీయించాలని కోరారు.కాలువ దగ్గర చెట్లు అలం విపరీతంగా పెరిగి ఉండడం వల్ల ఇళ్లలోకి విష సర్పాలు వస్తున్నాయి ని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు . దీంతో కాలనీ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
తొమ్మిదేళ్లుగా మురికి కాలువ పూడిక తీయనందుకు
Related Posts
కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్
TEJA NEWS కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు BRS పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుట్టుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశ…
స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం
TEJA NEWS స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కివినతి.. దళితుల స్మశాన వాటికను ఆక్రమించుకొని సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల…