దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి

దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి

TEJA NEWS

దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

కామేపల్లి మండలం బండిపాడు గ్రామంలో గుగులోతు కృష్ణ తండ్రి గుగులోతు శంకర్ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. జరిగిన వారి దశదిన కార్యక్రమంలో లో మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి అతని సేవలను కొని యాడారు శంకర్ మృతి తీరని లోటని వారి ఆత్మకు శాంతి చేకూరాలని శంకర్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో శీలం పుల్లయ్య బానోత్ నరసింహారావు నాయక్ గుగులోతు లచ్చిరాం, గుగులోతు నాగేశ్వరరావు, గుగులోతు మంగ్య, కురుసం రవి, గుగులోతు రవి , గుగులోతు శ్రీనివాసరావు, జాటోతు రామ,ముత్యబోయిన సత్యనారాయణ, గుగులోతు కిషన్, గుగులోతు బాసు, గూగుల్ పంతులు, జాటోద్ బాలాజీ మరియు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి