రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

TEJA NEWS

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

భక్తులు అయోధ్య బాల రాముల వారిని రేపటి నుంచి దర్శించుకోవచ్చు.

దర్శన వేళలు :

ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు

మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు

ఇందుకోసం ఆన్లైన్ లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి వివరాలు తెలిపి స్వామీ వారి దర్శనం టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలు త్వరలోనే అందుబాటు లోకి తీసుకు రానున్నారు.

స్వామి వారి హారతి వేళలు :

ఆలయంలో రోజు వారీ ఉదయం 6 గంటలకు
జాగరన్/శృంగార్ హారతి

మధ్యాహ్నం 12 గంటలకు
భోగ్ హారతి

రాత్రి 7.30 గంటలకు
సంధ్యా హారతి

Print Friendly, PDF & Email

TEJA NEWS