నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో క్యాంపస్లో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు.
వారి తల్లితండ్రులను పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించినట్లు సమాచారం..
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-28-at-11.00.08.jpeg)
You cannot copy content of this page