అకాల వర్షానికి తడిసిన ధాన్యం: రైతుకు భారీ నష్టం

అకాల వర్షానికి తడిసిన ధాన్యం: రైతుకు భారీ నష్టం

TEJA NEWS

నిజామాబాద్ జిల్లా : –
తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామా ల్లో కురిసిన వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ధాన్యం కొను గోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి రైతులకి నష్టం చేకూరింది…

Print Friendly, PDF & Email

TEJA NEWS