హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్ హాల్లో తెలంగాణ బిడ్డ, ఉద్యమ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మెన్, స్వర్గీయ వేద సాయిచంద్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన
డా.గాదరి కిశోర్ కుమార్
తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు
![హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-29-at-14.48.37-1024x576.jpeg)