TEJA NEWS

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

న్యూ ఢిల్లీ :
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో AAP సీనియర్ నేత మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించ నుంది.

ఈ కేసులో మనీష్ సిసోడి యా 16 నెలలుగా జైలులో ఉన్నారు. సిసోడియాకు బెయిల్ మంజూరు చేసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిం చింది.

దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS