నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షం

TEJA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలిన స్థలాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ బాలాజీ నాయక్. పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలంలో గాయపడిన వారిని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు . సంఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లిన మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ, శంభిపూర్ రాజు,ఎమ్మెల్యే కేపీ వివేకానంద వారికి తగిన న్యాయం చేస్తామని తెలియజేసారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS