ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

TEJA NEWS

Henceforth self-verification is mandatory for advertisements

ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలను జారీ చేయాలంటే.. ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇకపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనను అమలు చేయడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చని ప్రకటనకర్తలు, ప్రకటనల ఏజెన్సీల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి

Print Friendly, PDF & Email

TEJA NEWS