TEJA NEWS

ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత..

రమేష్ నగర్ లో రూ. 2 వేల కోట్లు విలువ చేసే 200 కేజీల డ్రగ్స్..

వారంలో రెండోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..

వారం రోజుల్లో ఇప్పటివరకు సుమారు 7వేల కోట్ల విలువ చేసే కొకైన్ ను స్వాదీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.


TEJA NEWS