అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

TEJA NEWS

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

హైదరాబాద్ రామ భక్తులు శ్రీరాముడిపై తన ప్రేమను చాటుకున్నారు. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని ఎన్.నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు శనివారం అయోధ్యకు చేరుకుంది.

సుమారు 1,265 కేజీల బరువునన ఈ లడ్డు కరసేవక్‌పురంకు చేరుకున్నట్లు నాగభూషణం రెడ్డి తెలిపారు.

ఈ లడ్డు నెల రోజుల పాటు ఉంటుందని, 25 మంది కలిసి మూడు రోజులు పాటు శ్రమించి లడ్డు తయారు చేశామన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS